న్యాయ రంగంలో వివాదాల పరిష్కారానికి లోక్అదాలత్, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం, సర్దుబాటు వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయని, న్యాయరంగంలో అనేక ఆధునిక మార్పులు వస్తున్నాయని హైకోర్టు �
నిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తాం.. జనరల్ అవార్డు కింద పరిహా రం అందించాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్కు చెందిన నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని దళిత, గిరిజనుల భూములను కాపాడాలంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ)ను కోరారు.
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బద�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం స్ట్రాంగ్ రూంలను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిత
Fake account | : సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. గురువారం సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగం�
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లలో ఎలక్షన్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి నియోజకవర్�