ఆధునిక యంత్రాలతో రైతులు సాగు చేసి, ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.75 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రా�
నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను శనివారం ఆయన హైదరాబాద్ నుం
కేంద్రం సహకరించక పోవడం వల్లే రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం నర్సంపేటలో గత ఏడాది వడగండ్లతో నష్టపోయిన రైతులకు రూ.8.89 కోట్ల వ�