జిల్లాలోని 436 మంది పోడు భూముల లబ్ధిదారులకు వారి పొలాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణర�
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్�
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 26, 27 తేదీల్లో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకున
గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి శుక్రవారం వరకు ఆన్లైన్లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ పథకం కింద జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అంది
గృహలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతి తహసీల్దార్, మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులైన కోట్పల్లి, లఖ్నాపూర్, సర్పన్పల్లి ప్రాజ�
గత కొన్నేండ్లుగా చెప్పుకోదగ్గ రీతిలో సీజనల్ కేసులు జిల్లాలో నమోదు కానప్పటికీ.. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల తాకిడిని తగ్గించే క్రమంలో వ్యాధుల
వికారాబాద్ రైల్వే వంతెన నిర్మాణం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపినా.. స్థానికులతో కాస్త్త ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూ వస్తున్�
‘కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.. ఈసీ, మూసీ నదులు, చెరువులు, వాగుల వద్ద పోలీసులు, రెవెన్య�
గిరిజనుల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, ఇన్నేండ్లు భయంతో సాగు చేసుకుంటున్న గిరిజనులకు భరోసానిచ్చి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా పోడు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారని విద్యాశాఖ