స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని పల్లెల్లో కాంగ్రెస్ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తాము కీలకంగా ఉన్నామని; స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీలో ఉండాలంటే ప్రభుత్వ పథక
ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్గా పనిచేస్తున్న ముజమ్మిల్ ఖాన్ రాష్ట్ర సివిల్ సప్లయీస్ డైరెక్టర్గా, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా బదిలీ అ
వేసవి సెలవుల తర్వాత తెరుచుకున్న సర్కారు పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలికాయి. సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థులకు ఇబ్బందులకు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని, ఎలాంటి �
ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే�
ఖమ్మం జిల్లాలో విపత్తుల సమయంలో జరిగే నష్టాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు జిల్లా అధికార�
వర్షాలు, వరదల వంటి విపత్తు సమయంలో ముందస్తు ప్రణాళికతో వెళితే ఆస్తి, ప్రాణనష్టం, విలువైన వస్తువులు కోల్పోకుండా చూడవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. విపత్తుల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిర�
ఆయిల్పాం సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆయిల్పాం సాగు, వ్యవసాయ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారి జీవితాలను బాగు చేసే సువర్ణవకాశం టీచర్లకు లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఉపాధ్యా�
సుస్థిర జీవనోపాధి లక్ష్యంగా మహిళా మార్ట్ ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మహిళా మార్ట్ను లాభాల బాటలో నడిపించేలా, మెరుగ్గా నిర్వహించేలా మహిళా సంఘాలకు ముందుగానే శిక్షణ అందించినట్లు
వ్యవసాయరంగంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ రైతులకు సూచించారు. సోమవారం రఘునాథపాలెం మండలం ర్యాంకాతండా రైతువేదికలో జరిగిన ‘రైతు
భూ భారతి దరఖాస్తుల పరిషారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా క
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీట్ �
అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ డిమాండ్ చేశారు. సిరిపురం నుంచి దాచాపురం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని గురు