రైతులు విక్రయానికి తరలించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని, వెనువెంటనే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. రామచంద్రరావు బంజర గ్రామంలో దుర్గా గ్రామ �
సాగులో లాభాలు గడించే విధంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని, ఆ దిశగా వ్యవసాయాధికారులు సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలోని రైతు వేదికలో ప�
ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, కొత్త ఆర్వోఆర్ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మధిర పట్టణంలోని రిక్రియేష�
మానవ సృష్టి మనుగడ ఆడబిడ్డలతోనే సాధ్యం అవుతుందని, ఆడబిడ్డ ఇంటికి అదృష్టంగా భావించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండలంలోని దెందుకూరు గ్రామంలో మా పాప- మా ఇంటి మణిదీపం కార్యక్రమ
భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై అవగాహన స�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టొద్దని, కొర్రీలతో మిల్లర్లు కొనుగోలు చేయని పక్షంలో వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
తమాషా కోసం మీటింగ్ పెట్టుకున్నామా రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో సొసైటీ, ఐకెప�
ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం గొప్పవరమని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భగవంతుడిచ్చిన ఆత్మీయ కానుక ఆ పండంటి పాపాయేనని అన్నారు. ఖమ్మం సారథినగర్కు చెందిన మౌన�
ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్�
విద్య ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ లక్ష్యం మేరకు, విద్యార్థులకు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వైరా పట్టణంలో నూతనంగా నిర్మ�
లాభదాయక మామిడి పంటను రైతులు అధికంగా సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో బానోత్ లక్ష్మణ్ సాగు చేస్తున్న కార్భైడ్ రహిత మామిడి పంట�
మండల, గ్రామ జనాభాకు అనుగుణంగా, ప్రభుత్వ లక్ష్యాల మేరకు రాజీవ్ యువ వికాసం యూనిట్లను మంజూరు చేయనున్నట్లు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అర్హులైన నిరుద్యోగులు ఈ నెల 14లోపు ఈ పథకానికి దరఖాస్తు చే
సీనియర్ ఉద్యోగులు వారి అనుభవాలను యువ ఉద్యోగులకు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ ప
ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే దివ్యాంగుల కోసం సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సదరం క్యాంప్ల నిర్వహణ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేప�