చరిత్ర ప్రతిబింబించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాం
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ,
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిస�
జిల్లాలో రైతుల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్�
ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక
మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అ�
ప్రైవేటు హాళ్లకు దీటుగా ఖమ్మం నగరంలోని భక్త రామరాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని, ఇందుకోసం డీపీఆర్ తయారు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదలతో అన్ని శాఖల పరిధిలో రూ.672.78 కోట్ల నష్టం వాటిల్లిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో సోమవ�
వయో వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ల ప్రత్�
జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో �
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, పదో తరగతి పరీక్షలపై కలెక్టరేట్లో అదనపు కలెక్ట�
ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? దిగుబడి ఎంత వచ్చింది? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే డబ్బులు సకాలంలో వస్తున్నాయా? అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పలువురు రైతులను అడిగి తెలుసుకున్నారు.