MLA Mallareddy | 234 ఎకరాల దళితుల భూమి ల్యాండ్ పూలింగ్ కింద గత ప్రభుత్వం అభివృద్ధి చేసి దళితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగిపోవడంతో దళితులు తీవ్ర నిరాశ
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలోని వివాదాస్పద భూములపై వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్ మనుచౌదరి నిర్ణయించారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద
Collector Manu Chaudhary | ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీ
Collector Manu Chaudhary | రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి. భూభారతితో పెండింగ్లో ఉన్న సాదాభైనామాలక�
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాకారానికి కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం , రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండలంలోని నాగసముద్రాల మాడల్ స్కూల్ను కలెక్టర్�
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులను ఒప్పించి సాగుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ఫెడ్ అధికారులకు సూచించారు. ఆయిల్పామ్ స
జిల్లాలోని జాతీయ, రాష్ట్ర, ఇతర అన్నిరకాల రహదారులపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో సీపీ డాక్టర్ అనురాధ
సీజనల్ వ్యాధులతో దవాఖానకు వచ్చే రోగుల పట్ల వైద్యులు అలసత్వం వహించొద్దని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జిల్లా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా వా
మేజ ర్ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్లో నూతనం గా �
పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి అధికారం చేపట్ట�
సిద్దిపేట జిల్లాలో గంజాయి, ఇతరత్రా నార్కోటిక్ మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవకే జీవితం అంకితమని ఆయన పేర�