యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్మేళాలు నిర్వహిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర యువజన సర�
అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీర�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వ�
సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల విధులు నిర్వహించే సెక్టార్ అధికారులకు జరిగిన ఒ�
సామాజిక ఉద్యమకారుడిగా బహుజనుల హక్కుల కోసం పోరాడిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్కే దక్కుతుందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తొలిరోజు పరీక్షలు సజావుగా ముగిశాయి. తొలిరోజు పరీక్షకు 99.92 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడ
అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని సిద్దిపేట కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు.
కామారెడ్డి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై పాలకవర్గ సభ్యులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.