ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కల�
మండల కేంద్రంలోని పురాతన నాగన్న బావి షూటింగ్లకు స్పాట్గా మారింది. శతాబ్దాల కాలం నాటి నాగన్న బావి శిథిలావస్థకు చేరింది. నిర్లక్ష్యానికి గురై శిథిల దశకు చేరిన నాగన్న బావి స్థితి గతులపై గతంలో ‘నమస్తే తెలం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడ�
ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విజయవంతం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర�
గోదావరి తీర ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు బృందం, స్టూడియో పంచతంత్ర బృందం సభ్యులు తెలిపారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశాల మేరకు రెయి
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి భద్రాచలం పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల
ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని, మంగళవారం నాటికి పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తొలుత భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల �
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను తిలకించేందుకు భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులు బొజ్జిగుప్ప, నారాయణపేట ప్రాంతాలను కూడా సందర్శించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కోరారు.
‘రక్త పరీక్షలు చేయమంటే బయటకు వెళ్లమని చెబుతారు. ఏ మందులు ఆస్పత్రిలో లేవు.. బయటకు వెళ్లి తెచ్చుకోవాలంటారు. పిల్లలకు వేసే చుక్కల మందు కూడా బయటే తీసుకు రావాలంటారు. కనీసం ఎక్స్రే కూడా లేదని చెబుతారా?’ అంటూ కల�
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖ కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో భాగంగా జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్ర
గ్రామంలో లభించే సహజ వనరులైన మట్టి, సున్నం, సిమెంటు కలిపి తయారుచేసిన ఇటుకలతో అందమైన కట్టడాలను నిర్మించుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. అవసరమైన హంగులతో ఇళ్లను తీర్చిదిద్దుకోవచ్చ
ఆటలను బహుమతుల కోసం కాకుండా ఇష్టంతో ఆడుదామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మనమందరమూ బాల్యంలో ఇలాగే ఆడేవాళ్లమని గుర్తుచేశారు. బాల్యంలో తనకు ఆటలపై అమితాసక్తి ఉండేదని వివరించారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భదాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పీఎం కుసుమ్ పథకం, సమగ్ర ఇంటింటి కుటు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. కుటుంబ సర్వే డేటా ఎంట్రీ, డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థల గుర్తింపు తదితర అంశ�