రైతు సంక్షేమానికిగాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. తొమ్మిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగ
మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో 72 మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు సోమవారం సురక్షితంగా రాష్ర్టానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ క�
మహిళల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తున్నదని చైర్పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చైర్పర్సన్ నేతృత్వంలో సభ్యులు షహీన్, రేవతి, సూదం లక్ష్మి, పద్మ, ఈశ్వరీబాయ
కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపు హాల్�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అధ్యక్షత
మెదక్ : కంట్రోల్ రూమ్లో అధికారులు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండి సమాచారం తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కంట్ర�