గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలోని 34 ఎకరాల భూమి మ్యుటేషన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఎస్ హరీశ్పై దాఖలైన కోర్టు ధికార పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా Collector Harish హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఫ్లైయింగ్ స్కాడ్, సర్వేలెన్స్ బృ�
దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిస్తూ.. వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
‘రంగారెడ్డి జిల్లాను ముసురు ముంచెత్తుతున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తల్తెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన ప్రాంతాల్�
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు.
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్య�
అర్హులైన పౌరులను ఓటరు జాబితాలో ఎలా చేర్చుకోవాలి, ఆన్లైన్లో ఓటరుగా ఎలా లెక్కించాలి తదితర అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్కు రానున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
ఇప్పటికే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరో ఘనత దక్కింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు రైలు కోచ్ ఫ్యాక్టరీ శంకర్పల్లి మండలంలోని కొండకల్లో ఏర్పాటుకాగా, గురువారం ఉదయం 11.30 గంటలకు సీఎం కే�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో 19న నిర్వహిస్తున్న హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలను నాటనున్నారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25వేల
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జిల్లా అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. జిల్లాలో 131 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉందని విద్యాశాఖ మంత్రి స
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. తెలంగాణ ఏర్పడే నాటికి మన ప్రాంతంలో గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు కరెంటు కోతలు, పవర్ హాలీడేలను విధించేవారు. హైదరాబాద్లో ప్రతిరోజూ 2
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అంతులేని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యా�