అత్యవసర సేవలు అందిం చే శాఖల ఉద్యోగులు లోక సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో �
Nallagonda | కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును(Vote) కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన (Collector Harichandana) అన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీడీఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను త్వరలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ అందజేసి సర్కార్ లక్ష్యాన్ని నెరవేర్చుతామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొ�
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు 116, 117, కాకతీయ డిగ్రీ కళాశా
రంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు.
డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల భూ సేకరణ, పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అ�
నల్లగొండ కలెక్టర్గా దాసరి హరిచందన సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ను గత నెల 17న ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ డైరెక్టర్గా బదిలీ చేసిన విషయం తెలిసి�