రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హె చ్చరించారు. కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయకపోవడం, రైతుభరోసా సరిగా ఇవ్వకపోవడం వంట�
రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో 2024
దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి జాడ కోసం అన్వేషణ కొనసాగుతున్నది. గత 23 రోజులుగా రెస్క్యూ బృందాలు స హాయక చర్యలు చేపడుతున్నారు. డీ1, డీ 2 ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్నారు.
ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బ దావత్ సంతోశ్ ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
ప్రజా సమస్యలను ఎ ప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి గౌరవవంతమై న పాలనను అందించేందుకు అధికారులు జవాబుదారీతనంగా పనిచేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. నిబంధనల మేరకు బూట్లు, మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ప�