రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నంబర్ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ గతంలో ఆ జిల్లా కలెక్టర్ అమో య్ కుమార్ జారీచేసిన ఉత్�
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు.
ప్రజలకు న్యాయపరంగా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నేరేడ్మెట్ వినాయక్నగర్ పరిధిలో ఉన్న 22 కాలనీలకు చెందిన 80 వేల కుటుంబాలు భూమి రిజిస్ట్రేషన్ విషయ�
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా.. ఈ సీజన్లో మళ్లీ వానలు దంచికొట్టాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానల నేపథ్యంలో సహాయక చర్యలపై బల్దియా దృష్టి సారించింద�
దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో.. రెండో విడత దళిత బంధు పథకాన్ని అందించేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మే�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికి ఇండ్ల కేటాయింపు జరిగేంత వరకు నిరంతరం పక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర జాయింట్ ఎన్నికల ప్రధాన అధికారి సర్ఫరాజ్ అహ్మద
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు ఆయా కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశిం�