రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సంక్షేమ సంబు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్ఐపాస్ కింద 4,089 పరిశ్రమలు ఏర్పడి.. రూ. 10 వేల 169 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో లక్షా80 వేల మందికి ఉపాధి లభించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డ�
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేంది లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లాలో 8 వందల అక్రమ నిర్మాణాలను గుర్తించి�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. గత నెల 16న సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లా శివారులోని కాళ్లకల్ వరకు విస్తరిస్తున్న 27 కిలోమీటర్ల జాతీయ రహదారి (ఎన్హెచ్44) విస్తరణ పనులను
షాద్నగర్ : వినియోగదారుల హక్కులపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆసరా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవ పో�
షాద్నగర్ : 2022 జనవరిలో ప్రకటించే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉండొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇందులో భాగంగానే శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన�
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �