2014 నుంచి నరేంద్ర మోదీ ఎవరికీ జవాబుదారీగా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఆయన ప్రభుత్వానికి అరుదైన ఎదురుదెబ్బ. నీట్ ప్రశ్న�
ఆర్టీఐ వివాదంపై బీజేపీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విరుచుకుపడ్డారు. తన విద్యాభ్యాసంపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన నేపథ్యంలో, బీజేపీ నేతలు కూడా తమ డిగ్రీలను బహిరంగంగా వ
కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్న�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్ కార్యాచరణ, తదుపరి అజెండాపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో సమావేశం కానున్నారు.
ఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్�
విద్యార్థుల అణచివేతకు పాల్పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించిన చలో పార్లమెంట్లో వ�
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ �
నీట్ పేపర్ లీకేజీపై గళమెత్తిన విద్యార్థులపై కేంద్రం కక్ష సాధింపులకు దిగినట్టు తెలుస్తున్నది. డిమాండ్లకు ఒప్పుకొన్నట్టు ఒకవైపు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను టార్గ�
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సోషల్ మీడియా ప్రచారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడం ఇతర అంశాలపై కూడా కొత్త తరహా ఆన్లైన్ ఉద్యమాలకు ఊతమిచ్చినట్లు కనిపిస్తున
Telangana Endrin Party | కాక్రోచ్ జనతాపార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పురుడుపోసుకోనున్నది. “మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కా
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్లో పెట్రోల్ బంక్లలో ఈ20 ఇంధనంతో పాటు 100 �
Delhi University | ఢిల్లీ: నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలపై సీజేపీ (Cocroach Janata Party) ఢిల్లీలోని చేపట్టిన ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. జంతర్ మంతర్ వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంత
యువ నిరసనకారులపై పోలీసు అధికారాల దుర్వినియోగం జరిగిందంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆరోపిస్తున్న నేపథ్యంలో కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ఢిల్లీ పోలీసులకు ఉన్న ముందస్తు నిర్బంధ అధికారాన