కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సోషల్ మీడియా ప్రచారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం కావడం ఇతర అంశాలపై కూడా కొత్త తరహా ఆన్లైన్ ఉద్యమాలకు ఊతమిచ్చినట్లు కనిపిస్తున
Telangana Endrin Party | కాక్రోచ్ జనతాపార్టీ స్ఫూర్తితో రాష్ట్రంలో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పురుడుపోసుకోనున్నది. “మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కా
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్లో పెట్రోల్ బంక్లలో ఈ20 ఇంధనంతో పాటు 100 �
Delhi University | ఢిల్లీ: నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలపై సీజేపీ (Cocroach Janata Party) ఢిల్లీలోని చేపట్టిన ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. జంతర్ మంతర్ వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంత
యువ నిరసనకారులపై పోలీసు అధికారాల దుర్వినియోగం జరిగిందంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆరోపిస్తున్న నేపథ్యంలో కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ఢిల్లీ పోలీసులకు ఉన్న ముందస్తు నిర్బంధ అధికారాన
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న క్రమంలో నిరసనకు వేదికగా ఉన్న జంతర్ మంతర్కు 1.5 కి.మీ పరిధిలో గురువారం అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ను ప్రభుత్వం న�
Abhinav Bindra : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా(Abhinav Bindra) సైతం విద్యార్థుల
కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మిలాఖత్ జరిగిందా? గడిచిన 32 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి తద్వారా బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పావులు కద
సెంట్రల్ ఢిల్లీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు పార్లమెంట్ చుట్టూ ఉన్న బారికేడ్లను దాటడానికి ప్రయత�
KTR : జంతర్ మంతర్ నుంచి 'ఛలో పార్లమెంట్'కు బయల్దేరిన విద్యార్థులపై, నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖండించారు.
నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం పార్లమెంట్ మార్చ్ చేపడుతోంది.
కాక్రోచ్ జనతా పార్టీ మరో కీలక ప్రకటన చేసింది. పరీక్ష పేపర్ల లీక్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సీజేపీ.. జూలై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తామని తెలిపింది. జంతర్మంత�
వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్'తో పాటు ఇతర పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు తెలుపాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రైతులను కోరారు. పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేం
నీట్ యూజీ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్