Cocaine : కెంపగౌడ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు 3 కేజీల కొకైన్ సీజ్ చేశారు. ఘనా దేశానికి చెందిన వ్యక్తి నుంచి ఆ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తమ వెబ్సైట్లో ఈ విషయాన్ని చె�
న్యూజిలాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ డగ్ బ్రాస్వెల్పై ఆ దేశ స్పోర్ట్ ఇంటిగ్రిటీ కమిషన్ నెల రోజుల నిషేధాన్ని విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుజరాత్లో మళ్లీ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆదివారం రాష్ట్రంలోని అంకలేశ్వర్ పట్టణంలో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2,000 కోట్ల విలువైన 200 కిలోల కొకైన్ను రమేశ్ నగర్లో ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. గత వారమే ఢిల్లీలో రూ.5,600 కోట్ల విల�
గుజరాత్లోని కచ్ తీర ప్రాంతంలో రూ.120 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గాంధీధామ్కు సమీపంలోని క్రీక్ అనే చోట 12 కిలోల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పక్కా సమచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని చ�
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకె
బ్రెజిల్లోని రియో డీ జనీరో సరిహద్దు నీటి వనరుల్లోని షార్క్ చేపల్లో కొకైన్ గుర్తించటం సంచలనం రేపింది. దీని ప్రభావంతో వాటి వ్యవహారశైలిలో మార్పులు వస్తున్నాయని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్�
జర్మనీలో రూ.23 వేల కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. ఏడుగురిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. డ్యుసెల్డోర్ఫ్ నగరంలోని ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ, కొలంబియా అధికారుల సమాచారం మేరకు 35.5 మెట్రిక్ టన�
మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు, మూడేండ్లలో స్వాధీనం చేసుకున్న మొత్తం 5006కిలోల (5టన్నుల) గంజాయి, 15రకాల డ్రగ్స్ను సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
Drugs | సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. గత మూడేండ్ల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ రకాల డ్రగ్స్ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
Cocaine | గుజరాత్ కచ్ తీరంలో రూ. 130 కోట్ల విలువ చేసే కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో డ్రగ్స్ను దాచిపెట్టినట్లు నిఘా వర�