కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య బొగ్గు గనులను వేలం వేయనున్నది. ఈసారి ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ రాష్ట్రం ఝరియా పేరు చెప్పగానే బొగ్గు గనులు గుర్తుకువస్తాయి. బొగ్గు తవ్వకం మూలంగా ఇక్కడ కాలుష్యమూ ఎక్కువే. కోలుకోలేనంతగా ఇక్కడి నేల దెబ్బతిని ఉంటుంది.
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూస�
జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి (Singareni) ఓపెన్ కాస్ట్లో బొగ్గు (Coal) ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ (Open cast) కేటీకే (KTK) 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తిక�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గనుల దోపిడీ జరిగింది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆంధ్రా వ్యాపారులు తరలించకుపోయారు. నాటి ప్రభుత్వాలూ గనులను ఆంధ్రాప్రాంతం వారికే కేటాయించేవి. స్వరాష్ట్రం సిద్ధించిన
ఇటీవల కుదిరిన వేతన సవరణ ఒప్పందం నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్స్తో పోల్చితే తమ వేతనాలు తక్కువ ఉంటున్నాయని కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో విద్యుత్తు వినియోగం బాగా పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా కొత్త బొగ్గు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా పేర్కొన్నారు
Adani Group | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొంటున్న ఏకపక్ష విధాన నిర్ణయాలు కార్పొరేట్లకు జేబులు నింపేందుకే కాకుండా అటవీభూములనూ దోచిపెట్టేలా ఉన్నాయి. దేశంలోనే అత్యంత విస్తారమైన అడవుల్లో ఒకటైన ఛత్తీస్గఢ్
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, సింగరేణి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అందరమూ కలిసికట్టుగా పోరాడి సింగరేణిని క�
Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను
ఏ హక్కు కోసమైతే పోరాడి, ఎందరి త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఇప్పుడా హక్కును హరిస్తానంటే ఎట్ల చూస్తూ ఊరుకోగలం! ఎలా మౌనం వహిస్తాం! అందుకే మా బొగ్గు మాగ్గావాలె అంటున్నాం. సింగరేణికి 130 ఏండ్లు దాటాయి. మ�
అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఆ గ్రూప్ కుట్రలు ఆగట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తా వెబ్సైట్ ‘స్క్రోల్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ఇందుకు అద్దం పడ�