ఏ హక్కు కోసమైతే పోరాడి, ఎందరి త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామో, ఇప్పుడా హక్కును హరిస్తానంటే ఎట్ల చూస్తూ ఊరుకోగలం! ఎలా మౌనం వహిస్తాం! అందుకే మా బొగ్గు మాగ్గావాలె అంటున్నాం. సింగరేణికి 130 ఏండ్లు దాటాయి. మ�
అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఆ గ్రూప్ కుట్రలు ఆగట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తా వెబ్సైట్ ‘స్క్రోల్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ఇందుకు అద్దం పడ�
‘బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఆ కాంట్రాక్టులను రద్దు చేయండం’టూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2014లో తీర్పునిచ్చింది. అయితే, రద్దు చేయాల్సిన కాంట్రాక్టుల్లో ఆప్తమిత్రుడు గౌతమ్ అ
కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సంఘం ఎన్నికల్లో సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు బలపరిచిన బ్లాక్ డైమండ్ ప్యానల్ సంపూర్ణ విజయం సాధించింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తంగా 9,597 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరిలో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,025 మందిని తీసుకోగా..డిపెండెంట్-కారుణ్య నియామకాల ద్వారా 5,672 రిక్రూట్ చేసుకు�
సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమేనని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దివాళా తీయించినట్టే సింగరేణిపై కూడా కేంద్రం కుట్ర చేస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర శా�
CPI Narayana | సింగరేణిని జలగలా రక్తం పీల్చేందుకు మోదీ కుయుక్తులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేని అయితే బ్లాక్ల కేటాయింపు అధికారం
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. వివిధ రాష్ర్టాల ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పితే ఇక సంస్
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. ఇప్పటికే ఎన్నో హక్కులను కల్పించిన సీఎం కేసీఆర్, ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే సంస్థ భవిష్య�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్�
భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు �
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి �