Singareni | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి కార్మికులు భగ్గుమన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు.
13 మంది మృతి ధన్బాద్, ఫిబ్రవరి 1: జార్ఖండ్లోని ధన్బాద్లో మూడు బొగ్గు గనులు కూలిపోయాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గనుల లోపల మరికొంత మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వార�
సమీప భవిష్యత్తులో ప్రారంభం 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి వచ్చే ఐదేండ్లలో ఈ లక్ష్యాలు సాధించాలి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో స
సింగరేణి డైరెక్టర్లు హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశి త బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే రోజుకు 14.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగిం చాలని, ఇందుకు ప్రతిరోజూ 600 టన్నుల పేలుడ
Singareni | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు గనుల ప్రయివేటీకరణను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ�
శ్రీరాంపూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ గురువారం సింగరేణి వ్యాప్తంగా గనులు, ఓసీపీలపై కార్మికులతో కలిసి న
బొగ్గు గనుల వద్ద నిరసనలు | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాని వ్యతిరేకిస్తూ 28న గనుల వద్ద నిరసన కార్యక
Minister Jagadish reddy | దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం�
ఢిల్లీ : వృక్షారోపణ్ అభియాన్-2021 ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బొగ్గు గనుల క్షేత్రాల్లో వాతావరణ సమతుల్యతను సంరక�
Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.