రాడార్ ప్రాజెక్టు వల్ల ఉనికి కోల్పోనున్న దామగుండం అడవిని కాపాడుకునేందుకు తెలంగాణలో సాగుతున్న ఆందోళన తరహాలో ఛత్తీస్గఢ్లో మరో ఆందోళన మొదలైంది. మైనింగ్ కోసం హస్దేవ్ అటవీ ప్రాంతంలో చెట్లను నరికేయడ�
కాలం ఏదైనా.. పగటి ఉష్ణోగ్రతలు పగబట్టినట్టు పెరుగుతున్నాయి. వేసవిలో అయితే నిప్పుల కొలిమే! ముఖ్యంగా తన గర్భంలో నల్లబంగారం దాచుకున్న సింగరేణి ప్రాంతంలో ఉష్ణతాపం పాశుపతాస్త్రం కన్నా తీవ్రంగా ఉంటుంది.
రామప్ప ఆలయం అనగానే గుర్చుకొచ్చేది ఓరుగల్లు.. అనేక పర్యాటక ప్రాంతాలతో అలరారుతూ విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ ‘కాకతీయ సామాజ్య్రం’లో రామప్ప ఆలయానికే కాదు, దాని దరిదాపులో ఉన్న రామప్ప చెరువు, లక్నవ
Singareni | మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి సిద్ధమైంది సింగరేణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు బొగ్గు గనులను ప్రారంభించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం �
సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాకనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గోదావరిఖని పర్యటనకు రావాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావ
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఏటేటా పెరుగుతున్నది. ఏ సరిహద్దు చెక్పోస్టు చూసినా గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఇన్నాళ్లూ గోదావరి పరవళ్లు, పచ్చని అభయారణ్యాలు, బొగ్గు గనుల కేంద్రంగా, గ్రానైట్ మాగాణిగా పేర
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో కోల్బెల్ట్లోని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరిం�
గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పెదవాగుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు.
రాష్ట్రంలో సిరులు కురిపించే బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో భద్రా
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం
బొగ్గు గనుల వేలాన్ని తక్షణమే రద్దుచేసి, సింగరేణికే నేరుగా అప్పగించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.