కోల్ఇండియా జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి కొత్తగూడెం సిద్ధమైంది. బుధవారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో టోర్నీ జరుగనుంది.
కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఈ ఏడాది సింగరేణి సంస్థ ప్రాతినిథ్యం వహిస్తున్నది. అందుకు కొత్తగూడెం కార్పొరేట్లోని ప్రకాశం స్టేడియంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కోలిండియా స్థాయి పోటీల్లో సింగ�
నష్టాలబాటలో ఉన్న కంపెనీల్ని, ఖాయిలా కంపెనీలను మాత్రమే విక్రయిస్తామంటూ చెపుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ లాభాల్ని ఆర్జిస్తున్న దిగ్గజ సంస్థల్నీ వదలడం లేదు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: డీబీ పవర్ లిమిటెడ్ను సొంతం చేసుకోబోతున్నట్టు అదానీ పవర్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. రూ.7,017 కోట్ల విలువగట్టి పూర్తిగా సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం నగదు ల�
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా, దేశంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు గనులు రైల్వేశాఖ రేక్స్ ద్వారా సరఫరా చేస్తుంటాయి. ఈ బొగ్గుతో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీపీ�
Coal India | కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు
హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): కోలకతా వేదికగా జరిగిన కోల్ఇండియా క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు పతకాల హవా కొనసాగించారు. బుధవారంతో ముగిసిన టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర సింగరేణి క్రీడ�
న్యూఢిల్లీ : కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) రికార్డు స్ధాయిలో ఉత్పత్తి చేపట్టినా బొగ్గు కొరతతో భారత్ ఇంధన సంక్షోభం దిశగా ఎందుకు పయనిస్తోందనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ�
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తి లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు కొరత ఏర్పడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోష�
సెక్యూరిటీ గార్డు| ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్కు చెందిన ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ (ఈసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలి
కోల్ ఇండియా| దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారైన కోల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 పోస్టులను భ�