తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 157మంది లబ్ధిదారు
Minister Srinivas Yadav | కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేలు అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 38 మంది లబ్ధిదారులకు రూ.17.7లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ఒక్కో మండల ప్రాదేశిక నియోజకవర్గానికి రూ.10 లక
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యమిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సిరికొండలో క్రిస్మస్, నూతన సంవత్సర విందున�
తెలంగాణ ప్రభు త్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బుధవారం మండలంలోని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు.
సీఎం కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడి నాయకత్వమే దేశానికి ఎంతో అవసరమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీర్ల శ్రీశైలం, బీ�
ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన గోపాల్కిషన్కు రూ.60 వేలు, తలకొండపల్లి మండలానికి చె�