సింగరేణి (Singareni) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సింగరేణి 2022-23లో సాధించిన లాభాల నుంచి 32 శాతం వాటా రూ.711 కోట్లను యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో శుక్రవారం జమచేసింది. మొదట ఈ నెల 16న చెల్లించాలని నిర్ణయించిన యాజమాన్యం.. ఎలక్షన్ కోడ్ రావడంతో సందిగ్ధంలో పడ్డది.
బొగ్గు ఉత్పత్తి రంగంలో అపార అనుభమున్న సింగరేణి సంస్థ సౌర విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే మొదటి దశ సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పి విజయవంతంగా నడిస్తున్నది. మొదటి దశ సక్సెస్ క�
సింగరేణి ఉద్యోగుల కు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడ
2029-30 నాటికి మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతోందని డైరెక్టర్ (పా) బలరాం పేర్కొన్నారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన మన సంస్థను మరింత బలోపేతం చేద్దామని పిలు�
దేశంలోని ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించని టర్నోవర్, లాభాలను సింగరేణి సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ రాకపూర్వం 2013-14లో 419 కోట్ల లాభాలు మాత్రమే రాగా, 2022-23లో రూ.2,222 కోట్లు ఆర్జించామని తెలిపారు.
సౌర విద్యుదుత్పత్తిలో విజయవంతంగా ముం దుకు సాగుతున్న సింగరేణి సంస్థ.. రెండో దశలో 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ల ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది.
Singareni | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో థర్మల్ విద్యుదుత్పత్తికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సింగరేణి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే విద్యుదుత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి నిరంతరం బొగ్గు సరఫ
సింగరేణి బొగ్తు ఉత్పాదన సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా రూ.33,065 కోట్ల టర్నోవర్లో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకోవాలని, మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ ఛై�
ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 3 కొత్త ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ ఏడాది డిసెంబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, ఈ గనుల నుంచి కనీసం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ సం�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి.
Singareni | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ తన చరిత్రలోనే ఎన్నడూ సాధించని టర్నోవర్ సాధించిందని సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించిందని, ఇదే స�
గతంలో సింగరేణిలో సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ (ఎస్ఓఎం)గా పనిచేసిన పల్లెర్ల శరత్ కుమార్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ (ఎంఓఈఎఫ్) సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ