కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో ఉంచిన సింగరేణికి సంబంధించిన నాలుగు గనులు కూడా తిరిగి సింగరేణికే కేటాయించే అవకాశం ఉన్నదని కంపెనీ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో 750 లక్షల టన్నుల బొగ్గు ఉత�
ముగిసిన ఆర్థిక సంవత్సరం(2022-23)లో సింగరేణి సంస్థ రూ.32,830 కోట్ల టర్నోవర్ సాధించిందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.26,619 కోట్ల కంటే 23% అధికమని వివరించారు.
ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.32,500 కోట్ల టర్నోవర్ను సాధించినట్టు కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. రికార్డు స్థాయి టర్నోవర్ సాధించినందుకుగా�
సింగరేణి సంస్థ తాను వినియోగించే విద్యుత్కు సమానంగా 2024వ సంవత్సరానికల్లా సోలార్ విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేస్తూ ‘నెట్ జీరో ఎనర్జీ’ సంస్థగా అవతరించనున్నదని, ఈ మేరకు సంస్థ ప్రణాళికాబద్ధంగా ముందుకు
సింగరేణి సంస్థ 2024 నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుందని, దేశంలోనే పూర్తి పర్యావరణ హిత సోలార్ ఎనర్జీతో నడుస్తున్న తొలి బొగ్గు సంస్థగా చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగిసిన నాటికి (మూడో త్రైమాసికం) ఆల్టైం రికార్డుగా రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని సీఎండీ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దశాబ్దాలుగా దేశ సేవకు అంకితమై పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి మరో వందేండ్లకుపైగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆకాంక్షించారు.
సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, లక్ష్యసాధనకు మరో నెలలు మాత్రమే సమయం ఉందని సంస్థ సీఎండీ శ్రీధర్ అన్నారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు రోజుకు కన�
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలు కీలకమైనవని, ప్రతిరోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. అదే స్థాయిలో రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రై వేట్ థర్మల్ కేంద్రాల కన్నా అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి ఈ ఆర్థిక సంవత్స
మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ను పేద ప్రజలకు అందించడానికి వీలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందజేయాలని సింగరేణి సీఎండీ శ్�