రాష్ట్రంలో భారీవర్షాలు పడే అవకాశమున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో టిజిఎస్పిడిసిఎల్ తమ పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇంజనీర్లు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్క్వార్టర్లో ఉంటూ 24గంటలు అందుబాటులో �
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ వినియోగదారులకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలను త్వరితగతిన అందించేందుకు 33 కేవీ కొత్త హెచ్టీ సర్వీసు దరఖాస్తుల కోసం ఆటో ఎస్టిమేట్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస�
సంక్రాంతి పండుగ రోజుల్లో పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే పతంగులు ఎగురవేసేవారు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫర�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ వినియోగం, గతేడాది వేసవితో పోల్చుకుంటే గణనీయంగా పెరగనుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3756 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4352 మెగావా�
ఒక మంత్రి కోసం వేలాది కాంట్రాక్టర్ల పొట్టకొట్టడంతో పాటు సర్కారు ఖజానాకు చిల్లు పడేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళిక రూపొందించింది.
విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలు కొని కింది స్థాయి ఉద్యోగుల వరకు పదుల సంఖ్యలో ఏసీబీ అధికారుల వలకు చిక్కుతున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.
గ్రేటర్వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో �
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. క్షేత్ర స్థాయిలో తలెత్తే విద్యుత్ అంతరయాలను సత్వరమే పరిష్కరించే ప్యూజ్ ఆఫ్�
విద్యుత్ బిల్లుల వసూలుకు వెళ్లిన ఎర్రగడ్డ ట్రాన్స్కో కార్యాలయానికి చెందిన ఉద్యోగులపై వినియోగదారుడు భౌతికంగా దాడి చేశాడు. పెండింగ్లో ఉన్న రూ.6858 విద్యుత్ బిల్లును చెల్లించాలని అడిగిన ఉద్యోగుల పై దుర
ఆషాఢ మాసం బోనాల పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అ న్ని ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ ముషారప్�
విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆటోమేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంపై దృష్టి సారించామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు.
వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎంత విద్యుత్ అవసరం ఉన్నా సరఫరా చేసేందుకు విద్యుత్ అందుబాటులో ఉండటంతో అదనంగా మౌలిక వసతులు కల్పించడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది.
గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతున్నది. ప్రతియేటా వేసవి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది.