వేసవిలో విద్యుత్తు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ట్రాన్స్కో సీఎండీ నుంచి ఎస్ఈలకు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపార
నిజామాబాద్ విద్యుత్శాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన ఏఈ సంతకం ఫోర్జరీ ఆరోపణపై సీఎండీ సీరియస్గా పరిగణించారు. అందుకు సంబంధించిన బాధ్యులు ఎవరనే విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదికను అందించాలన�
విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ)ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో పాండురంగాపురం సెంటర్లో రాష్ట్ర అధ్యక్షుడు
పెన్షన్ పెంచి.. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేట్ కొత్తగూడెం హెడ్డాఫీస్ ఎదుట ధర్నా చేశారు.
చలికాలంలోనే రాష్ట్రంలో కరెంటు కోతలకు ముహూర్తం ఖరారైపోయింది. రోజూ రెండుగంటలు కరెంటు కోతలు ఉండవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ అలీ ఫారూఖీ ఆదివారం స్వయంగా వెల్లడించారు.
సింగరేణి (Singareni) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023 కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కార్యదర్శి డేనియల్ బుధవారం హైదరాబాద్లోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రధాన కార్యాలయాన్ని సంద
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్(ప్రొడక్షన్) పీ రాధాకృష్ణకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్లో ప్రొడక్షన్ డైరెక్టర్గా ఉన్న రాధాకృష్ణకు �
పటాన్చెరు నియోజకవర్గం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావును కోరగా, ఆయన సూచన మేరకు సోమవారం టీఎస్ఎస్పీడ
హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రానికి చెందిన ప్రముఖ విత్తనాల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.240.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని �