న్యూఢిల్లీ, జనవరి 9: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) చైర్మ న్, మేనేజింగ్ డైరెక్టర్గా అనురాగ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈసీఐఎల్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న కుమార్కు పదొన్నతి కల్పించింది.
ఈ నియామకానికి ఏసీసీ అనుమతించింది. ఆయన ఈ పదవిలో 31.01.2026 వరకు కొనసాగనున్నారు.