కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికులు, అధికారులు అంకిత భావంతో పన
ECIL | చర్లపల్లి, మే 20 : ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. దీనిపై ఈసీఐఎల్ కంపె�
ECIL | ప్రజలు వాకింగ్ చేసేందుకు ఈసీఐఎల్ గేట్ను తెరచి ఉంచాలని ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను స్థానికులు కోరారు. ఈ మేరకు వారంతా ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఇవాళ మల్కాజిగిర�
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారింది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ పాలనలో ఉపాధికి నిలయంగా రూపుదిద్దుకొన్నది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. మృతులను పరందాములు, వెంకటేశ్గా గుర్�
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 2007 నుంచి 2010 మధ్య రిటైర్డ్ ఉద్యోగులకు గరిష్ఠ పరిమితి ప్రకారం రూ.10 లక్షల గ్రాట్యుటీ చెల్లించాల ని హైకోర్టు ఆదేశించింది.
గ్రాట్యుటీ ఉద్యోగి హకు అని, అదేమీ మేనేజ్మెంట్ ఇచ్చేది కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పెంచిన సీలింగ్ ప్రకారం ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులంటూ పీఎఫ్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయా
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఎంటార్ టెక్నాలజీ..మరో ఘనత సాధించింది. ఇప్పటికే చంద్రయాన్ మిషన్కు తన విడిభాగాలు సరఫరా చేసిన సంస్థ.. తాజాగా ఆదిత్య ఎల్1 కూడా కొన్ని కీలక భాగాలు సరఫరా �
Hyderabad | కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పరిశ్రమలోని క్యాంటీన్ సాంబర్లో శుక్రవారం పాము కనిపించింది. దీంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు గురైనట్లు తెల�
EVMs: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఈవీఎంలను ఆఫ్రికాలో వాడలేదని చెప్పింది. ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో వాడినట్లు ఈసీ
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఆన్లైన్ సేవలు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొండపైన పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్డ్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో ఆన్లైన్ వ్య�