cm kcr | 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘24 గంటల రైతు వద్ద
ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కాషాయ పార్టీ రూ 6300 కోట్లు వెచ్చించకుంటే ఆహారోత్పత్తుల మీద జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు ఆ పార్టీ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆజాద్ జమ్ము కశ్మీర్ సీఎం అవుతారని మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ శనివారం వ్యాఖ్యానించారు.
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని ఈ దిశగా తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి పెద్ద ఎత్తున శివసేన ఎమ్మెల్యేలు చేరడంతో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమ
రైస్ మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కల్వకుర్తి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, టీ ప్రకాశ్గౌడ్ చెప్పారు. చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్�
ఓబీసీ కోటా వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీరును కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 14 శాతానికి తగ్గించడం సిగ్గుచేటని
పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజ్ కుమార్ వెర్కా శనివారం భగ్గుమన్నారు. విదేశీ కార్మికులను రాష్ట్రం ఓ రోజున ఆకట్టుకుంటుందని సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవ�