పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాన్ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి.
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్షహర్ జిల్లా ఖట్కర్ కలాన్లో భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ప్రకటించడాన్ని జాఖఢ్ తప్పుపట్టా�
పంజాబ్ సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని ప్రకటించడం పట్ల ఆప్ స్పందించింది. ఇసుక దొంగను సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎంపిక చేసిందని ఆదివారం ఆప్ ఎద్దేవా చేసింది.