Siddharthnagar | ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్లో (Siddharthnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్నగర్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడ
లక్నో : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయంలో పలు నగరాల పేర్ల మార్పు కొనసాగుతున్నది. ఇప్పటికే యోగి ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య మార్చింది. తాజ�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని, 80 శాతం స్థానాలు తమవే అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ అర్బన్ నుంచి బరి
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఏడు విడుతల ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంద�
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కొత్త పేరు పెట్టారు. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించిన యోగి�
UP Polls : బీజేపీ 91 మంది అభ్యర్థులతో యూపీలో మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం 294 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లైంది బీజే
Timer Bomb | మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో టైమర్ బాంబుతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని రాసి ఉంచిన లేఖ లభ్యమైంది. రేవా జిల్లాలోని జాతీయ
UP Polls | ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు తమ వాగ్ధాటిని పెంచుతున్నారు. ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా
CM Yogi | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి పోటీ చేస్తున్నారు. మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇవాళ మొదటి రెండు దశలకు సంబంధించిన
UP Polls From Feb 10; BJP, Akhilesh Yadav Declare March 10 Victory | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో ఏడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. �