లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్తో ఉత్తరప్రదేశ్ బీజేపీలో బయటపడ్డ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వైరం రచ్చకెక్
Yogi Adityanath vs Keshav Maurya | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తున్నది. బీజేపీ కార్మికుల బాధ గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం ప్రస్తావించార
అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికార బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 2019లో 62 ఎంపీ స్థానా
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ఘనంగా జరుగుతున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్�
బీజేపీకి కంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్లో ఈసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీకి ఎదురులేదనుకున్న రాష్ట్రంలో పరాభవం ఎదురైంది. ఆ పార్టీ దాదాపు సగం స్థానాలను కోల్పోయింది.
ప్రధాని మోదీ (PM Modi) హ్యాట్రిక్పై కన్నేశారు. యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ.. మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పిం
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని, వారి కంటే గొప్ప వాళ్లు ఉన్నారని నమ్మేవారు దేశద్రోహులేనని బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ పేర్కొన్నారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ) ఫార్మసీల్లో మందుల కొరత నెలక�
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సర్కారుపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. చాలీచాలని జీతం తాము బతుకీడుస్తున్నామని ఆవేదన వ్యక్తం చే�
బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఇటీవలి కాలంలో అమానుష ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తిపై మూత్రం పోసిన ఘటనను మరువకముందే.. తా�
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఆ మాటలు విన్న అన్నదాతలు.. సీఎంకు తమపై ఎంత ప్రేమ ఉన్నదోనంటూ మురిసిపోయారు. గంప�
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University