ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) సొంతూరైన గోరఖ్పూర్లో అధికార బీజేపీకి (BJP) చెందిన ఏబీవీపీ (ABVP) సభ్యులు రెచ్చిపోయారు. గోరఖ్పూర్లోని (Gorakhpur) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ విశ్వవిద్యాలయం (Deen Dayal Upadhyay University
తెలంగాణ మాదిరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, బకాయిలను మాఫీ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 2023 నుంచి రైతులెవరూ బిల్లులు కట్టనవసరం లేదని �
తనపై జరిగిన దాడిన యూపీ ప్రభుత్వ వైఫల్యమని, దీనికి బాధ్యత వహించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన సుదీర్ఘమైన ట్వీ�
బీజేపీ గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఆశావర్కర్లు అన్నమో రామచంద్రా అని అక్రోశిస్తున్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవటంతో తినటానికి తిండి లేక అలమటిస్తున్నా�
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
ఉమేశ్పాల్ హత్యకేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ (144 section) విధించింది.
తెలంగాణ పథకాన్ని మరో బీజేపీ పాలి త రాష్ట్రం కాపీ కొట్టింది. మన దగ్గర అమలవుతున్న సంచార పశు వైద్యశాలల (అంబులెన్స్)ను ఇటీవలే కర్ణాటకలో ప్రారంభించగా తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమూ పథకాన్ని అమలు చేయాలని ని
Akhilesh Yadav's Video Attack | సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అంటూ ఒక వీడియో క్లిప్ను పోస్ట
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా
మధ్యాహ్న భోజన పథకంపై యోగి సర్కారు శీతకన్ను మూడు నెలలుగా నిధుల విడుదలను నిలిపేసిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లింపు పిల్లల ఆకలి బాధలు చూడలేక సొంత డబ్బు వెచ్చిస్తున్న టీచర్లు లక్�
Lightning | ఉత్తరప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. బుధవారం పిడుగుపాటు వల్ల 14 మంది మృతిచెందారని
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం
ప్రధాని మోదీ, బీజేపీ ఆహా.. ఓహో అంటూ ఊదరగొడుతున్న ‘డబుల్ ఇంజిన్' పాలన ఉత్త డొల్లేనని మరోసారి రుజువైంది. దేశంలో ప్రతి కుటుంబానికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామంటూ మోదీ 2019 ఆగస్టు 15న అట్టహాసంగా ప్�