లక్నో: భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో దళితులు, పేదలకు ఇండ్లు నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ
Raksha bandhan : రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గొప్ప కానుకను అందించనున్నది. మహిళలు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...
పెండ్లి బస్సు| ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల
ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటనలో ఆద్యంతం ఇదే విషయాలను చర్చించినట్లుగా తెలుస్�
ఆర్థిక సాయం| దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో బాధితులు కన్నుమూస్తున్నారు. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. దీంతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆ�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది
బీజేపీ| ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపో�
లక్నో : గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ వారణాసి, అయోధ్యలో విజయాన్ని సాధించగా.. మాయ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరికొన్ని ఆంక్షలపై ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం �
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ర�