కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేది, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై అత్యంత భారమయ్యేది రైతు రుణమాఫీయే. ఆ పార్టీ చెప్పినట్టు ఏకమొత్తంగా రూ.2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఉండేనా.. ఊడేనా? అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునర్విభజన చేసి జిల్లాల సంఖ్యను కుదిస్తామని ప్రకటించడం, రాష
నాలుగు రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గంలోని నందిహిల్స్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన ప్రచ�
కేంద్రమంత్రి అమిత్షాపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నాయకులు సోమవారం కొత్తగూడెం వన్టౌన్ ఎస్హెచ్వో ఎం కరుణాకర్కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ గుర్తు.. ‘గాడిద గుడ్డు’గా మారిందా..? అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్.. అమలు కా�
కాంగ్రెస్వన్నీ మోసపూరిత వాగ్దానాలేనని తేలిపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా తాను చెప్పిన మాటలను అమలుచేయకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బ
ప్రజలకు పరిపాలన చేరువ చేసే సత్సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న క్రమంలో ‘జిల్లాల రద్దు’ ప్రకటన అయోమయానికి గురిచేస్త�
తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తున్నదని, రాష్ట్రంలో కోట్ల రూపాయల ట్యాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నదని, మన బాధ్యత అయిపోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
‘నువ్వు.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావన్న విషయాన్ని మరువకు. నీ స్థాయికి తగిన మాటలు మాట్లాడు. ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎంను నేను ఇంతవరకూ చూడలేదు.
వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంట్ కోతలు నిజమనే విషయం మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలోనే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేంద�
కాంగ్రెస్కు ‘మహానగర’ టెన్షన్ పట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకుండా ఘోర పరాజయం పాలైంది. బీఆర్ఎస్ విజయ దుందుభి ముందు కాంగ్రెస్ చతికిలపడింది.
నాడు టీడీపీలో ఉన్న సందర్భం లో కాంగ్రెస్ నాయకురాలిపై ఎంతనీచంగా మాట్లాడావో ప్రజలకు గుర్తున్నదని, ఇప్పుడు అదే కాంగ్రెస్లో చేరి సోనియమ్మ దేవత, రుణం తీర్చుకుంటామని బీరాలు పలుకుతుండడం చూసి, ఊసరవెల్లి కూడా �
ఉద్యమాల చరిత్ర కలిగిన కేసీఆర్పై కారు కూతలు కూస్తే సహించబోమని, ఖబడ్దార్.. రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం వ�