పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ సరికొత్త డ్రామాలను తెరతీస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంతరెడ్డి పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
“వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఏమైందని, కాంగ్రెస్ అంటే బోనస్ కాదు బోగస్” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ ఎదురుగా తూప్రాన�
KCR | నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాల�
KCR | రైతుబంధు సాయం విషయంలో సీఎం రేవంత్పై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి ప్రశ్నలు సంధించారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తార�
హామీల అమలులో వైఫల్యం విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈసరికి బాగానే అర్థమైనట్టున్నది. వైఫల్యం గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం వేరు, స్వయంగా ప్రజలు మాట్లాడటం వేరు. వాస�
నైజాం రాష్ట్రం (తెలంగాణ) భారతదేశంలో విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతం మీద గత 75 ఏండ్లుగా అప్రతిహతంగా సాగుతున్న అన్యాయాలకు ఆద్యుడు జవహర్లాల్ నెహ్రూ! అసలు దేశంలో ఈ ప్రాంత కలయికే అబద్ధాల మీద జరిగింది.
రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కనీసం 15 జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లానే ఇప్పుడు పదవులు గ్యారెంటీ అని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎరవేస్తున్నారా? లోక్సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే కేంద్ర, రాష్ట్ర మంత్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు సీఎం రేవంత్రెడ్డి దిగొచ్చారు. పంటలు కోతకొస్తున్నా రైతుబంధు పైసలు రాకపోవటంపై కేసీఆర్ తన ప్రతి సభలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ‘మీకు రైతుబంధు పడిందా?’ అంటూ కేస
తన కొడుకు రోహిత్ వేములది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆయన తల్లి రాధిక వాపోయారు. ‘నా కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. రోహిత్ది కచ్చితంగా హత్యే. నా కొడుకును చంపింది అప్పటి వీసీ అప్పారావ�
గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన మాట చెప్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గ�