ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీసీ(ఏ) జాబితాలోని 57 కులాలకు చెందిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని తెలంగాణ రజక సంఘం, బీసీ(ఏ) జాబితాలోని 57 కులాల నేతలు పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శనివార�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వంద రో జుల్లో నెరవేరుస్తామని చెప్పి.. అధికారం చేపట్టి నా లుగు నెలలైనా నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ కందనూ లు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ
కాంగ్రెస్ చెప్పినట్టు రాష్ట్రంలో మార్పు మొదలైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చిందని, ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ సరఫరాలో మ�
బ్రిటిష్ పాలకుల దరిద్రం వదిలిందనుకున్న దేశాన్ని ఆధునిక భారతదేశంగా మార్చడానికి జవహర్లాల్ నెహ్రూ వేసిన బలమైన పునాదులు ఇప్పటి పాలకులను ఇంకా భయపెడుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఒక సభలో మా
రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చేస్తే ఓ పనైపోతదని సీపీఐ నేత నారాయణ కేంద్రానికి సలహా ఇచ్చారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఇద్దరు సీఎంలను జైల్లో పెట్టిన కేంద్రం, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చ
ఒక్కొక్కరూ పది ఓట్లు వేసైనా సరే.. మన అభ్యర్థిని గెలిపించాలని’ పార్టీ కాడర్కు, బీసీ వర్గాలకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్,
జనజాతర సభలు తుస్సుమన్నాయి. జనం లేక కాంగ్రెస్ సభలు వెలవెలబోయాయి. సీఎం సమయానికి రాకపోవటంతో జనం అసహనాన్ని వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండల్లో సభలు ఏర్పాటు చేయగా, అనుకున్న సమయం కన్నా సీఎం ఆలస్యంగా �
భారత రాష్ట్ర సమితి చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించడంలేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకే తీరుగా చూడాలని, అలాకాకుండా ఏ�
జిల్లాలను కుదిస్తే ప్రజల ఆందోళనలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాగర్కర్నూల్లోని పార్టీ కార్యాలయం
రేవంత్ సర్కారు కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ భస్మీపటలం కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించా రు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తన నివాసం లో మీడియా�
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) పునరుద్ధరణపై కాంగ్రెస్ సర్కారు చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఫ్యాక్టరీలోని మెషినరీ స్థితిగతులను పరిశీలించకుండానే తెరిపిస్తామనడం కార్మికులు, రైత
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేర మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయనందున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుప�