తరువాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా అన్యాయం చేసిన ప్రధాని మోదీకి కర్రుకాల్చి వాత పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం సిద్దిపేటలో నిర్వహించిన �
‘పార్లమెంట్ ఎన్నికల్లో మేం కాంగ్రెస్ పార్టీకి ఓటేయం. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లనే మాకు తాగనీకే నీళ్లియ్యక మస్తు తిప్పలు పెడుతున్నడు. నీళ్ల కోసం మస్తు తక్లీబ్ అయితున్నది. బీఆర్ఎ
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, బీఆర్ఎస్ అధినే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిలిపివేయడాన్ని స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె (Sridhar Gande) ఖండించారు.
ప్రధాని మోదీ బీసీ కాదని, ప్రధా ని అయ్యాక ఆయన కులాన్ని బీసీలలో కలిపారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా బీసీ కాకపోవడం వల్లనే ఆయనకు బీసీలపై ప్రేమ లేదని వ�
తప్పుడు వాగ్ధానాలు చేసి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ‘మహిళలని చూడకుండా ఇష్టం వచ్చిన్నట్లు మాట్ల
మోదీ రాష్ర్టానికి రావడానికి రెండు రోజుల ముందు.. టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి బీజేపీని విమర్శించారు. మోదీ రావడానికి ఒకరోజు ముందు.. �
‘పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయంపట్టుకున్నది. తక్కువ సీట్లు వస్తాయని ఆందోళనతో ఎలాగైనా గెలవాలని అది చేస్తాం.. ఇది చేస్తామని రోజుకో దేవుడిపై ఒట్టు వేస్తున్నడు. ప్రచార సభల్లో దేవుళ్ల�
ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి.. ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోవద్దని, పదేళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ �
ఓటర్లను తప్పుదోవ పట్టించే విధంగా ఫోర్జరీ లేఖను ట్విట్టర్లో పోస్ట్చేసిన సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బుధవారం బీఆర్కేఆర�
ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో కాంగ్రెస్ ప్రజలకిచ్చింది ఇదేనని చెప్తున్నట్టు ఉన్నదని ఎద్
‘అయ్యా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మా సిద్దిపేట వెటర్నరీ కళాశాలను రద్దు చేసి, దాని నిర్మాణ పనులను పిల్లర్ల స్థాయిలోనే ఆపి..మీ కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకుపోయావు. కళాశాలకు కేటాయించిన రూ.100 కోట్లు రద్�