రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు.. ఆయన భాష చూస్తుంటే ఇంకా పీసీసీ హోదాలోనే కొనసాగుతున్నట్లు అనిపిస్తున్నది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్స�
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని.. రిజర్వేషన్లను కాలరాసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో మంగళవారం పరకా�
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాపకం కోసం పాకులాడుతున్నది. ఇప్పటికే సీపీఐని తమ దారిలోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు వెంపర్లాడు
రాష్ట్రంలో మాదిగలకు ఒక్క లోక్సభ సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నట్టు వైరల్ అయిన ఓ ఫేక్ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డికి నోట�
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాపకం కోసం పాకులాడుతున్నది. ఇప్పటికే సీపీఐని తమ దారిలోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు వెంపర్లాడు
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ మొదలైంది. ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, కరెంటు, నీళ్లు తదితర సమస్యలపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన తన బాబాయి, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డితోపాటు మరికొంద�
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ దేవుళ్లపై ప్రమాణాలు చేసే స్థాయికి దిగజారాడాని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేడని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటమి పాలవుతామని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భయం పట్టుకున్నది.
కొత్తగూడెంలో సోమవారం బీజేపీ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సభ తుస్సుమంది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలిసారి వచ్చినప్పటికీ ప్రజలెవరూ రాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ పాతరోజులొచ్చాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్ప ష్టం చేశారు. గట్టులో సోమవారం బీఆర్ఎస్ విస్తృస్థాయి సమావేశానికి నాగర్కర్నూల�