BRS Party | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
May Day | ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy).
TS districts | స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత ఏర్పాటైన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నదా?
KCR | ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ ఒకటేనని, పైకి మాత్రమే వేర్వేరుగా కనిపిస్తున్నట్టు నాటకాలు అడతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇద్దరూ మిలాఖత్ కాకపోతే రేవంత్పై విచారణకు �
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్రె
దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే నామా నాగేశ్వరరావును కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నారని, ఆయనను మాత్రం ఇండియా కూటమిలో చేరనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ
‘నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు.. ఫస్ట్ వడ్లు కొను’ అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వ
అనతి కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ప్రధాన పార్టీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్�
రైతుబంధు ఆగింది నిజమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. రైతుబంధు తనకే రాలేదని, ఈ విషయమై పెద్దాయనను అడిగితే ఫస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇద్దామని చెప్పినట్టు తుమ్మల పేర్కొన్నారు. ఉద్య�
రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. ఇక రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే అనుకుంటున్న సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఛానల్కు నాలుగు గ
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉస్మానియా హైరానా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓయూలో నీటి కొరత, కరెంట్ కోత అంశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు చేయడం, అది వైరల్గా మారడం.. డిప్యూటీ సీఎంసహా వివిధ శ�