పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని, మాదిగలపై పార్టీ వైఖరి ఏమిటని ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి చంద్రశేఖర్, తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాప
రాష్ట్రంలో అధికారంలో ఉన్న చోటేబాయ్ రేవంత్రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉన్న బడేబాయ్ నరేంద్రమోదీ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బో
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కుల సంఘంగా మారిపోయిందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ ఆరోపించారు. ఇతర సామాజికవర్గాల ఓట్లడిగే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. అత్యధ
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా వరికోతలు ఉండేవని.. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కరెంటు కోతలేనని.. ఇది జరుగుతున్న చరిత్ర అంటూ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్ర�
KCR | మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ముఖ్యమంత్రి నోటికే మొక్కాలంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో ప్రసంగ�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్షాకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో రేవంత్కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు ఢిల్ల
BJP | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నాడని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి విమర్శించారు. మత, కుల పరమైన చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నాడు అని ధ్వజమెత్తారు
తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ నిండా ముంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కల్లోలం సృష్టిస్తారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుక�
సీఎం రేవంత్రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేదంటే గద్దె దిగిపోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివ�
రంగారెడ్డి జిల్లా నందిగామలో ఓ ఫార్మా కంపెనీలో రెండురోజుల క్రితం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలకు తెగించి ఆరుగురిని రక్షించిన సాహస బాలుడు సాయిచరణ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు.
రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్చేశారు.
నందిగామ మండల కేంద్రంలోని అలిన్ ఫార్మాలో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలను కాపాడిన బాలుడు సాయిచరణ్ను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సాయిచరణ్ను స�
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు మూడుచింతపల్లి మండలం కొల్తూర్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి పోస్టుకార్డులను పంపారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప