తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని, సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతగాక.. హామీలను అమలు చేయలేక తుగ్లక్లా ఆలోచిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపి�
సిద్దిపేట ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి విచక్షణ కోల్పోయి మాట్లాడారని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. శ
సిద్దిపేట కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో బూత్ లెవల్ కమిటీ సభ్యులతో ఏర్ప�
“సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నాడు. మా జిల్లా ఊడపీకుతా అన్న నీకు మా జిల్లా ప్రజలు ఓట్లు వేయాలా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించం డి.. మన జిల్లాలు తీసేస్తా అని, మన ఆత్మగౌరవ ప్రత�
Harish Rao | కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో మాత్రం అసలైన కార్యకర్తలు ఉన్నారని హరీశ
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న ప
ఇవి తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు స�
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష తప్పదని, జూలైలో జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్, రాత్రి సా
తెలంగాణలోని కమ్మ కులస్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కమ్మకుల సమాజం పేరిట సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. కాంగ్రెస్కు
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఓ వృద్ధురాలు మండిపడింది. నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా మాట నిలబెట్టుకోలేదని మండిపడింది.
భారత ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టేవ�
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆర్ఆర్ ట్యాక్స్కు కొత్తగా మరో ఆర్ ట్యాక్స్ జతకలిసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటే.. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, రియల్ ఎస్టే�
రెండు మూడు నెలలుగా బీజేపీ రాష్ట్ర నేత లు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు’ అంటూ బ హిరంగసభలో విమర్శించిన పరిస్థితి.‘ట్యాక్స్