Record rain | వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురి
Road Show | ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జన సునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతికి రెండు చోట్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్�
అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన సీఎం రేవంత్.. ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా మంగళవా రం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి �
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే కామారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించిన బస్సుయాత్రలో కేసీఆర్ ఆశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
‘సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను తీసేస్తా అని చెబుతున్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండాలా..? పోవాలా..? మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గ
వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్.. అనకొండ, ఇక్కడి భూములను కబ్జా చేశాడని సీఎం ఏ.రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, గంటన్నరకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కేసీఆర్ సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్�
రాష్ట్రంలో మైనార్టీల ఆలోచనలో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ నుంచి ఆ వర్గం తిరిగి బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నా యి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కలిగ�
రాజకీయాల్లో ఉన్నవారు బూతులు మాట్లాడటం తప్పు కాదని.. ఆ మాటలను టీవీ చానళ్లు ప్రసారం చేయడం తప్పని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమ�
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను మంజూరు చేయించిన స్మార్ట్సిటీ నిధులు వె�
అయితే బుకాయింపు, కాదంటే దబాయింపు.. కాంగ్రెస్కు తెలిసినవి ఈ రెండే విద్యలు. రైతుబంధు విషయంలో రెండింటినీ మార్చిమార్చి ఉపయోగిస్తున్న రాష్ట్ర సర్కారు చివరికి ఇరికి ఇగిలించే పరిస్థితి వచ్చింది. పూటకోమాటతో ద�
సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడిన నేతలు.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చా క మళ్లీ చేరారు. దీంతో వర్గపోరు బహిర్గతమైంది. కొత్తగా పార్టీలో చే�
KCR | అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్�
Election Commission | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని స్పష్టం చేస�