ప్రజలు గట్టిగా కోరుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయం నడుస్తున్నదా? దేశవ్యాప్తంగా కత్తులు దూసుకుంటున్న పార్టీలు.. తెలంగాణలో కరచాలనంతో కథ నడిపిస్తున్నాయా? రాజకీయ రణక్షేత్రంలో ఇరు పార్టీలు విమర్శలను వదిలేసి.. ‘�
ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహు
బుధవారం సాయంత్రం 6 గంటలు.. హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ.. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంల�
పంట పెట్టుబడికి రంది లేకుండా చేసేందుకు అన్నదాతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.10 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
రేవంత్రెడ్డి దేశంలోనే అత్యంత అబద్ధాలు చెప్పే సీఎం అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నా రు. బీజేపీ భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ము�
సీఎం రేవంత్రెడ్డి ఐదు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, అందుకే రుణమాఫీపై కనిపించిన దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రాహుల్గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా ఆదిబట్లలో ప్లాట్లు ఆక్రమించిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ఓ కబ్జాకోరు అని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం
తాము సాగుచేసే పంటల వివరాలను ఎవరు నమోదు చేస్తారని, ఎలా పరిశీలిస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వానకాలం, యాసంగిలో వేర్వేరు పంటలు సాగు చేస్తామని.. ప్రభుత్వ సిబ్బంది ఎప్పుడు వచ్చి నమోదు చేస్తారని ప్రశ�
కార్మికలోకం చిన్నబోయింది. ఉపాధి లేక.. ఆదుకునేవాళ్లు లేక ఐదు నెలలుగా గోసపడుతున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేతినిండా పని.. పనికి తగ్గ కూలితో రంది లేకుండా బతికిన కార్మిక లోకం, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్�
Rahul Gandhi | హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును ‘ఎన్నికల కోడ్' పేరుతో కాంగ్రెస్ అటకెక్కించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ప�
తనతోపాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే ఉన్నదన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నట్టు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో ఇటీవల రేవంత్రె