పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న రెండు పరిణామాలు అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ఏ పార్టీ అయిన�
లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని, ఈ ఫలితాలు తమ పాలనకు రెఫరెండంగా భావిస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్కి పార్టీ రిక్తహస్తం తప్పదని పరిశీలకులు భావి�
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్య�
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఓటు వేసిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు (Power Cut) లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వట్టి కోతలేనని మరోసారి రుజువైంది. ఏకంగా సీఎం (CM Revanth Reddy) సొంత జిల్లాలోని ఓ తండా మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఎ
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ తగ్గిందా? ఫలితాలపై నమ్మకం సడలిందా? మొన్నటి వరకు తిరుగులేదనుకున్న నేతలకు ఇప్పుడు తత్వం బోధపడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నదని నిపుణులు, నెటిజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆడిందే ‘ఆట’గా నడుస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. దేవరకొండ మాజీ ఎమ్�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేయకుండా ప్రజలను మోసగించింది. కొత్త పథకాలు అమలుకాకపోగా.. ఉన్న పథకాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. గ్యారెంటీలకే దిక్కు లేదు. కొత్తగా ఇచ్చే
“రాష్ట్రంలో చాలా చక్కగా నడుస్తున్న అనేక మంచి కార్యాక్రమాలను కాంగ్రెస్ దారుణంగా దెబ్బతీసింది. అతి తెలివి, అనవసరమైన భేషజానికి పోయి వారి కాళ్లు వాళ్లే విరగ్గొట్టుకున్నరు. నష్టపోయింది వాళ్లే. ఇతరులు ఎవరూ �
పదేండ్లలో కేసీఆర్ 50 ఏండ్ల అభివృద్ధి చూపిస్తే..ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని ఐదేండ్లు వెనక్కి తీసుకుపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలన�
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నదని, ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటూ చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట తప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.