ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ 30వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ధీమా వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narasimhulu) అన్నారు. వంద రోజుల్లోనే ఆయన నైజం బయటపడిందని విమర్శించారు. రేవంత్ తీరుతో మాదిగలు 50 ఏండ్లు వెనక్కి పోయారని చెప్పార�
కాంగ్రెస్ నేతలు ఈ ఆరు నెలల్లో గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మోటర్లు కాలిపోత�
తనను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల కంటే తన మేనకోడలు నవ్వినందుకే ఎక్కవ బాధపడుతున్నట్టు బీజేపీ నాయకురాలు డీకే అరుణ వాపోయారు. తన తండ్రి నర్సిరెడ్డిని నాడు రేవంత్రెడ్డి మామ జైపాల్రెడ్డి ర
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉపయోగిస్తున్న భాష, అనుచితమైన పదాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి నోటీసులిచ్చింది.
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పేద, సామా న్య ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఏకంగా రూ.14 ల�
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కారు భయపడిందా? ఎన్నికల ముందు టీచర్లతో ఎందుకు పెట్టుకోవడమని వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలోనూ తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదని, రాష్ట్రం విడిపోతే వాళ్లు అన్నమో రామచంద్రా..! అనడం ఖాయమని ఎద్దేవా చేశారు. దీన్ని సవాల్గా తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రైతులు దేశం�
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గెలువబోతున్నాడని తెలిసి.. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేర కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుట్రలు చేస్తున్నారని ఆర్మూ�
ఒకే విధమైన సిలబస్, పరీక్షా విధానం ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూ�
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రే