అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బ
‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమదంతో చిల్లర రాజకీయాలు చేస్తున్నదని, తమకూ సమయం వస్తుందని, అప్పుడు మిత్తితో కలిపి బదులు తీర్చుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు.
నిజామాబాద్లో తమాషాలు చేయడానికి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయని, ఎన్నికల్ల
పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆర్మూర్, నిజామాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్ప�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడని, ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి దురద వల్లే రైతుబంధు ఆగిపోయిందని, అయినా మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక్కో సాకు చూపుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శి
ఏడేండ్లుగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఓ సీజన్ పూర్తయినా ఇంకా రైతుబంధ
నల్లగొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
హిందువుల ఆరాధ్యదైవం సీతారాములపై సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బజరంగ్దళ్ ఆధ్వర్యంలో రేవంత్ర�
గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ను, పేదల కడుపులు కొట్టి పెద్దల కడుపు నింపుతున్న బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి పేదలను మోసం చేస్తున్నారని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల మద్దతు