ఎన్నికలకు ముందు అబద్ధ్దపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమా�
ఐదు నెలల్లోనే ఎంత తేడా? అంతా ఆగమాగం అయిపోయింది. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా ఎదిగిన తెలంగాణ వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయింది. 24 గంటల నాణ్యమైన కరెంటు ఏమైంది? చివరి మడికీ నిరంతరం పారిన నీళ్లు ఏమైనయ్? అర్ధరా
Harish Rao | విద్యుత్తు ఉద్యోగులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీమంత్రి హరీశ్రావు ఖండించారు. కరెంట్ కోతల విషయంలో సీఎం తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగ�
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిం�
రాష్ట్రంలో బీసీ కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సచివాలయంలో పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం ఇటు ప్రభుత్వ, అటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండానే వారి శాఖలపై ముఖ్యమంత్రి సమ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు
Harish Rao | కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. విద్యు�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీబస్ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడుతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే నిర్వహణ కష్టమని, కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ ప్ర�
రైతు రుణమాఫీ అమలు చేయకపోతే సీఎం రేవంత్రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు అనుకుంటున్నారని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్ల�
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. సో